మాతా శిశు సంరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ పంపిణీ నగరంలో ప్రారంభమైంది. ఈనెల 14న నిమ్స్ వేదికగా సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్ను ప్రారంభించిన విషయం తెలిసిం
సమైక్య పాలనలో నిరాదరణకు గురై మౌలిక సదుపాయాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడిపిన గిరిజనం.. నేడు స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలతో దర్జాగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల �
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి దినోత్సవం’ అంబరాన్నంటింది. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ భారీ
సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిగూడేలు, స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట పడుతున్నా యి. టీఆర్ఎస్ సర్కారు ఐదు వందల జనాభా కలిగిన పల్లెలను ప్రత్యేక పంచాయ తీలుగా ఏర్పాటు చేయగా, గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయ�
తెలంగాణ అగ్నిమాపక శాఖ సిగలో మరో కలికుతురాయి చేరనున్నది. 360 డిగ్రీల్లో తిరుగుతూ.. మనిషికంటే వేగంగా మెట్లెక్కుతూ.. కణకణమండే అగ్నికీలల్లోకి సైతం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న రోబో ఫైర్ ఫైటర్ను సీఎం కేసీఆర్ స�
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో పట్టణ ప్రగతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేఎంసీ నుంచి పారిశుధ్య కార్మికులతో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎంజీఎం కూడలిలో సఫాయి కార�
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
మున్సిపాలిటీలు అభివృద్ది విషయంలో నగరాలతో పోటీ పడు తు న్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతో మున్సిపాలిటీలు స్వచ్ఛ పట్టణాలుగా మారాయన్నారు. దేశ వ్యాప్తంగా
బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు భారీగా చేరారు. హనుమకొండలో చీఫ్విప్ దాస్యం ఆధ్వర్వంలో 300 మంది చేరగా, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో వంద కుటుంబాలు చేరాయి. గ్రేటర్ 11వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రే�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు రకా ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చూస్తూ.. దేశానిక�
సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఆయనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నిర్వహించిన నకిరేకల్, చిట్యాలలో నిర్వహించిన పట్�
రాష్ట్ర అవతరణకు ముందు సంపన్న వర్గాలు ఉండే ‘బంజారా’హిల్స్ పేరుకు మాత్రమే చెప్పుకునేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తలపించేలా, వారి అస్తిత్వాన్ని గుర్తించేలా బం�