గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడేవారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులొచ్చే వరకూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి �
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. పట్టణంలో రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమ
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
తెలంగాణ రావాలని, మా పాలన మాకొస్తే బాగు చేసుకుంటామనే ఆకాంక్షతో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపించిన రైల్వ్కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించా రు. అనంతరం ఆయన ఎలక్ట్రిక్ వాహనంలో ఫ్యాక్టరీ అంతా కలియ తిరిగి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పి�
కరీంనగర్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని అందులో భాగంగానే మానేరు రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్క�
అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ ప్రతిఫలాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బాన్సువాడలో నిర్వహించా�
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.
40 ఏళ్ల ఆకాంక్ష త్వరలోనే నేరవేరబోతున్నదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో హన్మాజీపేట నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ 11.55 కోట్లు మంజూరయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం
కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు
స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను �
అమరుల త్యాగా లు వెలకట్టలేమని, వారి త్యాగఫలంతోనే తెలంగా ణ సాధించుకున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినాన్ని ఘనంగా న�