తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు వైభవం�
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూప
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 141 మంది ఇన్స్పెక్టర్ల (సివిల్)కు డీఎస్పీ(సివిల్)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్శాఖ�
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఉమ్మడి జిల్లా జోహార్ పలికింది. ఊరూ.. వాడా నివాళులు అర్పించింది. గ్రామ, మండల, నియోజ కవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాల వద్ద జై కొట్టారు. ప్రొఫెసర్ జయశంకర్�
తెలంగాణ వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రతీకలను కండ్లకు కట్టింది. గురువారం రాత్రి హుస్సేన్సాగర్ పైన నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల నాయ�
‘ప్రాజెక్టు కేసీఆర్' కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ కళలు , సాహిత్యం, చరిత్ర, సంసృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన చోటు ఇదేనని, దానికి గుర్తుగా ఈ స్థానంలోనే అమరజ్యోతిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ జ్యోతి అమరుల త్యాగాలకు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �
కేసీఆర్ గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బగ
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్ల
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు సంగారెడ్డి జిల్లా మొత్తం తెలుసని, మంత్రి హోదాలో పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో నిర్మించే
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్