BC Welfare | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని బీసీ సంక్షేమ శ
Satyavathi Rathod | హైదరాబాద్ : మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్లోని జీసీ�
BC Degree College | హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురు�
Jagadish Reddy | సూర్యాపేట : దేశంలో ఆకలి దారిద్ర్యాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 7�
Telangana | హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ విభాగాల �
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు స్వరాష్ట్రంలో సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏ
దర్గా కాజీపేట జాగీర్, గాంధీనగర్కు చెందిన నద్దునూరి దివంగత మల్లయ్య, కాజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు కుమార్, రమేశ్, శంకర్, నవీన్, ఒక కుమార్తె. కాజమ్మ నిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ స్లీపర్�
హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’ భావితరాలకు చరిత్ర చెప్పేందుకు సిద్ధమైంది. ఎందరో త్యాగధనుల ఆకాంక్షను తెలిపేందుకు.. త్యాగమూర్తుల బలిదానాలను వివరిస్తూ నిత్యం ప్రజ్వలించనున్నది. త�
రిత్ర ప్రతీకారం తీర్చుకున్నది. అవమానించి, వెళ్లగొట్టిన చోటే వెలుగు దివ్వె ప్రకాశించింది. తెలంగాణ అమరవీరులను నిత్యం స్మరించుకొనేలా అమరుల స్మారక కేంద్రం నిత్యకాంతిపుంజమై వెలిసింది. అవును! ఉద్యమ ప్రారంభం
అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఓ ఉద్విగ్న దృశ్యం ఆవిష్కృతమైంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమవీరుల కుటుంబాలను ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క