ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప�
నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూ
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అదివాసీ, గిరిజన బిడ్డలకు ధైర్యాన్నిచ్చింది. ఏండ్లుగా గిరిజన బిడ్డలు గోసపడిన చోటే వారికి గౌరవాన్ని కల్పించారు సీఎం కేసీఆర�
సహజంగా ప్రాజెక్టులో నీళ్లుంటేనే కాలువ దిగువకు పారుతుంది. కానీ, ఆ కాలువలో నీళ్లు ఎదురెక్కి జలాశయాన్ని నింపుతున్నాయి. అంతేకాదు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని పోవాల్సిన కాలువే.. నేడు 122 కిలోమీటర్ల పొడవు�
Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్ర�
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఝరి(బి), ఝరితండా, హిప్నెల్లి తండా గ్రామాలకు చెందిన 96 మంది గిరిజనులకు 207 ఎకరాలకు సంబంధించి పోడు భూముల హక్కు
పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామగ్రామానికి వెళ్లి అర్హులందరికీ పట్టాల�
నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. పాల్వంచ మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో 374 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. రూ.4 కోట్ల నిధులతో అశ్వాపురం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న సైడ్ డ్రెయిన్లు,
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�