నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ శివారులోని పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్కు పంపింగ్ మొదలైంది. శుక్రవారం జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి మోటర్ను ప్రారంభించి కృష్ణమ్మకు పూజలు
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరీవాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల అవసరాలను తీర్చగలుతున్నామని శుక�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకశోభ సంతరించుకోనున్నది. చెరువు పరిరక్షణతో పాటు సుందరీకరణకు కావాల్సిన నిధుల విషయంలో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. చెర�
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ప్రతి ఒక్క సామాన్యుడు పిల్లలు, కుటుంబం బాగుండాలని కోరుకోవడంతో పాటు ఉండేందుకు ఒక నివాసం ఉండాలని కోరుకుంటారు. ఆ నిరుపేదల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర
మ్మడి జిల్లాలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 2,86,258 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.223.24కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,33,740 మంది అన్నదాతలకు రూ.213.82 క�
మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్కోడ్ (యూసీసీ) చట్టాన్ని తేవాలని చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారని జడ్పీటీసీ అనురాధ, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమనగ ల్లులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీ ఎం కే�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
Minister Mallareddy | రోజురోజుకూ విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) అన్
KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రై�
MLA Bhaskar Rao | స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో శుక్రవారం మండలానికి చెందిన 125 మందికి �