Saichand | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్గా వేద రజని నియామకం కానుంది. ఆ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
CM KCR | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
ఈ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 27వ తేదీ మధ్యలో పలు దఫాలుగా కురిసిన గాలి వాన, వడగండ్లతో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే దశలో ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలుగజేశ�
జిల్లాలో దళితులు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికేలా చేస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ �
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
దశాబ్దాల కాలం గా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలక�
తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకు చట్టపరంగా ఎలాంటి హక్కులూ లేవు. తమకు పట్టాలిచ్చి యజమానులను చేయాలంటూ సాగుదారులు చేసిన డిమాండ్ల పరిష్కారంపై సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతే కా
వానకాలం సాగు జోరందుకున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. వారం రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటి వరకు ఎకరాల వారీ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నరోత్తం బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గురు
రాష్ట్ర ప్రభుత్వం అనుభవానికి పట్టం కట్టింది. 57 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెన్నవరం భూపాల్రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమిస్త్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల�
దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు�
Podu Lands | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ స్వయంగా పంపిణీ చేసిన పోడు భూముల పట్టాలకే విలువ లేకుండా పోయింది. ఆ పట్టాలు చెల్లవంటూ అటవీశాఖ అధికారులే తేల్చి చెప్పారు. ఎందుకో తెలుసా?