జమ్మూకశ్మీర్లో మే 4న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ మృతిచెందగా, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింద
ఇన్నాళ్లూ నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది.
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో బుధవారం రాజేంద్రనగర్లో రేషన్ డీలర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు
Gruha Lakshmi | సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గృహలక్ష్మి దరఖాస్తు ఫారాలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీ
Minister Errabelli | లంబాడీల సంస్కృతిలో తీజ్ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉందని, యువతులు అత్యంత గొప్పగా జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకతను జనాల్లోకి తీసుకువెళ్లాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Harish Rao | ఒకప్పుడు చుక్క నీరు లేని సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నం. నాలుగేళ్లుగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నాం. మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్�
World Adivasi Day | ఆదివాసీల హక్కులు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ, స్వయం పాలనకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమ
Gruha Lakshmi | గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
Minister Harish Rao | మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. కుమ్రంభీమ్ పిలుపునిచ్చిన జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అ�
Gruha Lakshmi | ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
Telangana | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. చివరి విడత అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా ముగించుకొన్న అధికార పక్షం బీఆర్ఎస్, సభా వేదికనుంచే పలు ప్రధానమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రకటించడం ద్వారా