రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నది. ప్రస్తుతం టన్ను బియ్యంకు రూ.900లుగా ఉన్న కమీషన్ను రూ.1,400 లకు పెంచింది.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృత పర్యటన చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన సాయంత్రం 6:30 గంటల వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిజనం, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ఐటీడీఏ ద్వారా లెక్కకు మంచి పథకాలు అమలు చేస్తూనే.. పల్లె పల్లెనా మౌలిక వసతులు కల్పిస్తున్న
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన మైదానంలో రూ.7.79 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్లో రూ.2.65 కోట్లతో మినీ ఇండోర్ స్టేడియం ని�
నిరుపేదలకు నీడ కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ని బంధనల మేరకు ల�
సొంత జాగ ఉండి, ఇల్లు లేని అర్హులైన వారికి ఇల్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టగా మంగళవారం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద రాష్ట్ర సర్కార్ మూడు విడుతల్లో క
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనలో స్వరాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల, వే�
ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం స భ్యులు 350 మంది అధ్యక్షుడు గోవర్ధన్ సాగర్�
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
యావత్ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన బాన్సువాడకు రాగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.