నియోజకవర్గంలో అభివృ ద్ధి జరగని గ్రామం లేదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, యాదవ సంఘం, సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన సందర్భంగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ య�
మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ �
రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సాగు మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెద్ద దిక్కులా అండగా నిలుస్తున్నది.
పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు.
పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
రాష్ట్రంలోని ప్రజలకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చి అ న్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమ పట్ల చిత్తశుద్ధి, గుండెల్లో ధైర్యం కలిగి ఉన్న ఏకైక సీఎం.. ఆయనేనని అన్నారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివారులోని నర్సాపూర్, కేసీఆర్ నగర్ కాలనీ సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణమవుతుంది. ఇక్కడ ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట-హనుమకొండ రహదారి రంగ
ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణ
సాధారణంగా విద్యాసంస్థలు పాఠా లు మాత్రమే చెప్తాయి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తి భిన్నం. వైద్యవిద్యతో విద్యార్థుల జీవితానికి ఓ ఆధారాన్ని ఇవ్వడంతోపాటు, సమా�
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�
కులవృత్తులు, చేతివృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ తాజాగా చేనేత మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టగా, వారి �
ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది.