Telangana | రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ. 1400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది అదనంగా రూ. 139 కోట్ల భా
Harish Rao | మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించా�
Speaker Pocharam | ఆర్టీసీని(RTC) ని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయం. 43,000 మంది కార్మికులకు ఇదో శుభవార్త. వారి యాబై సంవత్సరాల కల నెరవేరింది. మీరు ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగు అని శాసన సభాపతి పోచారం శ�
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 �
కులం, మతం, డబ్బు, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సర్కారు కొలువులకు అంతిమ గీటురాయి ప్రతిభ అనేది మరోసారి నిరూపితమైది. తాజాగా వెలువడిన ఎస్ఐ ఫలితాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది నిరుపేద కు�
మూగబోయిన గొంతులో రాగమెవరూ తీసెదరో.. జీరబోయిన గొంతులో జీవమెవరూ పోసెదరో.. ఆ చిన్నబోయిన సేతికర్రతో సాము ఎవరూ సెసదరో.. ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరూ అల్లెదరో.. ఆ తుపాకులకు ఎదురు నడ్సిన తూట ఎవరూ దాసెదరో.. జానపదం
గ్రేటర్ వరంగల్లో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం నగర ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి.
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్�
ఆది నుంచీ సింగరేణిపై ప్రత్యేక అభిమానం చూపుతున్న సీఎం కేసీఆర్, మ రోసారి తన ప్రేమను చాటారు. 2023-24 సంవత్సరానికిగాను సంస్థ సాధించిన లాభాల్లో వాటా, దీపావళి బోనస్ కింద కార్మికులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని అసెం
చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�