సమైక్య పాలనలో అన్ని విధాలుగా వెనుకబడిన సూర్యాపేట ప్రత్యేక రాష్ట్రమేర్పడిన తొమ్మిదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు క్రీడా స్ఫూర్తిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం�
తెలంగాణ బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ఖ్యాతిని ద
ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆ�
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 1266 మంది కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతోనే మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవలు విస్తరించాయని, వందలాది కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్�
తెలంగాణ రాష్ట్ర పో లీసు నియామక బోర్డు ఎస్సై తుది ఫలితాల్లో ఉమ్మడి జి ల్లా విద్యార్థులు సత్తాచాటారు. జోగుళాంబ జోన్లో 26 మంది ఎస్సైలుగా ఎంపికైనట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు.
కాంగ్రెస్.. సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేస్తే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లనేలను ప్రగతిబాట పట్టించి.. మా బతుకుల్లో వెలుగులు నింపారని కార్మికులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యం�
గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో సోమవారం వారు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్లు, మౌజంలకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించిన 24 గంటల్లోనే ఉత్తర్వ�
CM KCR | సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.
KTR | రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నా�