రేషన్ డీలర్ల కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండింతలు పెంచడంతోపాటు ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్�
ఆ ఊరు.. ఆదివాసీల గూడెం. పెద్దగా లోకం తెలియని గిరిజనుల గ్రామం. అక్కడి ఆదివాసీలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అదే.. టేకులపల్లి మండలం ఇప్పలచెలక గ్రామం. అక్కడి ప్రజల జీవనం సుమారు ఏడు దశాబ్దాలుగా ప్రాణ సంకటంగా మ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగర పర్యటన విజయవంతమైంది. ఐదున్నర గంటల పాటు సాగిన కేటీఆర్ టూర్ సందడి వాతావరణంలో కొనసాగ
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర
బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట జిల్లా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తెలంగాణ సాంఘ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.
‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు’ అన్న పద్యం మనందరికీ పరిచితమే! కానీ ఉపయోగంలోనే వాటి లక్షణాలు బయటపడుతాయి. అలాగే మనుషుల్లో అసాధారణ మానవులు కూడా ఉంటారు. వివిధ స్థాయుల్లో ప్రవర్తిస్తుంటారు. వీడు ఇంకా ఏం మా�
బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మ
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించ
పేదల సంక్షేమంలో సాటిలేని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నది. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నది.
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల కుటుంబాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయని రేషన్ డీలర్ల సంఘం అందోల్ మండలాధ్యక్షుడు మహేశ్ అన్నారు. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రేషన్ డీలర్
స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.