రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆదాయం పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని.. ఆయన ఆలోచన, మానవీయతతోనే వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద
తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథ
ఇల్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు..
‘నాడు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం సాధించి పెడితే.. సమైక్య పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నేటితరం గాంధీ మన ముఖ్యమంత్రి కేసీఆర్' అని పంచాయతీరాజ్శాఖ మంత్ర�
పరకాల, ఆగస్టు 10: ఉమ్మడి పాలకుల హయాంలో నిర్విర్యమైన కులవృత్తులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పునర్వైభవాన్ని పొందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
వీఆర్ఏల్లో ఆనందం వెల్లివిరిసింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమేగాకుండా పలు శాఖలకు కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేయడంతో సంబురపడ్డారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రుల చేత
‘కులవృత్తులకు ప్రాణం పోయడానికే సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా ఇస్తున్నారని, బీసీలకు రూ. లక్ష సాయం అనేది నిరంతరంగా కొనసాగుతోందని’ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జడ్పీ సమా వేశ మందిరంలో గురువారం ఆదిలాబాద�
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీనే పెట్టి పద్నాలుగేండ్లు పోరాటం చేసి, చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి తెలంగాణ వాదా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్�
పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు గిరిజన తండాల్లో ఏ వీధిని చూస