సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్, పూడూర్, రాజబొల్లారం, రాజబొల్లారం తండా పంచాయతీల
గొల్ల కురుమలను ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గొల్ల కురుమ సంఘం మహేశ్వరం నాయకులు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ శుక్రవారం రాష్ట్ర విద్య�
ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం వెలుగులు నింపనున్నది. ఖాళీ జాగ ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి తెలంగాణ సర్కారు సువర్ణావకాశాన్ని కల్పించింది. పేద, మధ్యత
గత పాలకులు సర్కారు విద్యను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పేద పిల్లలకు చదువును దూరం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. విద్యారంగంలో అనేక సం
బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు చెక్ డ్యాంలను మంజూరుచేసింది. కొత్తగా మూడు చెక్ డ్యాంలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చెక్డ్యాంల నిర్మాణానికి రూ.14.42 కోట్ల నిధుల�
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో విపక్షాల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారమే అవుతుందని, సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కులవృత్తులు చేసుకునే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ.లక్ష సాయం చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు ఇటీవలే రూ.12కోట్లు మంజూరయ్యాయి.
కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే కొండంత భరోసా కలుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. చేతివృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం �
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని, బీసీ బంధు కింద లక్ష సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలందరూ సంతోషం గా ఉన్నరు. గంప గుత్తగా బీఆర్ఎస్కు ఓటేసేందుకు రెడీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం’ అని ఎమ్మెల్యే �
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట�
Minister Sabita Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు .
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 99 మంది పేదింటి ఆడబిడ్డలకు పాలకుర్తిలో గల క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్�