మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
గూడు దక్కింది.. గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆనందోత్సాహాలతో మనిషి మనసు ఉరకలేసింది. బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం (నూకల రాంచంద్రారెడ్డి పురం) కాలనీకి సంబంధించిన నాలుగు దశాబ్దాల స్వప్నం సాకారమైంది. పేద
సమైక్య పాలనలో కుల వృత్తిదారులు కనుమరుగయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభు�
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాకాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమా భరత�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల నెరవేరింది. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని 186 జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో 112 మంది నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు.
పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కారు నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద బా ధితులకు న
అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేయాలని చూసిన అక్రమార్కుల ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. కబ్జారాయుళ్ల నుంచి ఆ స్థలాన్ని కాపాడి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నో
సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాల మార్పు వెనుక ప్రభావవంతమైన పాత్ర యువతరమే పోషించింది. ఏ దేశ ప్రగతికైనా, ఏ జాతి వికాసానికైనా నవతరమే వెన్నెముక అనే వాస్తవం ఎరుగని వారెవ్వరుండరు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారిచ్చి తీరుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరలో నీళ్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ వద్ద శనివారం నిర్వహించనున్న రైతు సంబురాల ఏర్పాట్ల�
విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’. ఇవీ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని కృషి, ఆర్థిక మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో త్వరలోనే సిద్దిపేటకు చుక్చుక్ రైలు రానున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కేం�