CM KCR | కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు రానే వచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్
Medak | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలోఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ సుభాష�
Jagadish Reddy | మహిళా ఆరోగ్యం, సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వాసవి - వనిత క్�
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
MLA Chirumurthy | సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో చిట్యాల
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో ఇక పాలమూరు (Palamuru) ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుదీర్ఘ ప్రయత్నాలతో ఎత్తిపోతల పథకాన
Minister KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) ఉద్దేశించి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం దేశం ముందు మరోసారి సాక్షాత్కారమైంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దేశానికి తెలంగాణ దన్నుగా నిలిచింది. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పే సూత్రంతో
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల �
తండాలను పంచాయతీలుగా మార్చడంతోపాటు 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చితే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయన్న ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని తండాలు, 50
తెలంగాణ.. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం.. కానీ సంక్షేమంలో దేశానికే ఆదర్శం. కులమత తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు ఇక్కడ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. రైతులను సాగు పెట్టుబడి సాయం నుంచి మొదలు పంట ఉత్ప
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట
నిన్నటి వరకు రెవెన్యూ సహాయకులుగా ఉన్న వారంతా నేడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గురువారం నియామక పత్రాలను అందించారు.