దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు దక్కడంతో సీఎం కేసీఆర్ నమ్మకానికి పెద్దపీట వ
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ముందుకు సాగుతుండగా గోరంత సమస్యలను కొండంతగా విష ప్రచారం చేయడం కొంత మందికి అలవాటుగా మారింది. మనం మంచి చేస్తున్నాము కదా..చెడు చెప్తే అయ్యేదేమున్నది అనుకుంటే మనం పప్పులో కాలేసి�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పేర్లు వెల్లడించిన వెంటనే ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. స్వీట్లు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 115 మంది అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ ఫైటర్స్ ఖరారయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ముచ్చటగా మూడోసారి అధికారమే మనదేననే భరోసాతో మూడు జిల్లాల్లో అభ్యర్థులను ప్�
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా
రాబోయే ఎన్నికలకు గులాబీ సేన రెడీ అయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో 119 సీట్లకు కేవలం నాలుగు మినహా.. 115 సీట్లను ప్రకటించారు.
బీఆర్ఎస్ అధిష్ఠానం సోమవారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటన గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుత
సాధారణంగా రాజకీయాల్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ అంటే మూడు నాలుగు సార్లు జాబితాలు ఇస్తారు. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. 2018లో మాదిరిగానే ఈ సారి సైతం అభ్య�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్లకే అవకాశం కల్పించిన దమ్మున్న నేత సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముం దుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 115 మంది ఎమ�
బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చ�
వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం