MLA Gandra | వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో పైగా గెలుపొంది మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం
జిల్లా కేంద్రంలోని ఘనపురం మండలం గాంధ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో చ�
‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లివ్వరు. గజ్వేల్ నుంచి పోటీ చేయరు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొన్ని రోజులుగా పాడుతున్న పాట ఇది. దమ్ముంటే ఈ రెండూ చేయాలంటూ సవాల్ కూడా వి�
ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ట
పొత్తుల్లేని పోరు.. బీఆర్ఎస్ది అదే జోరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయబోతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థ
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.., ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో తన కుమారుడు సాయిసాకేత్రెడ్డి ‘గడప గడపకూ పలకరింపు’ అనే నినాదంతో పాదయాత్ర చేపట్టినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష�
గులాబీ పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారని చేసిన గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచెలు చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి జ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంప గోవర్ధన్ మిన�
కొత్త రాష్ట్రమే అయినా, తక్కువ వనరులున్నా.. అనేక రాష్ర్టాలను అధిగమించి రాష్ర్టాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం. తక్కువ సమయంలోనే తెలంగాణను వజ్రంలా తీర్చిదిద్దాం. మరింత ఉజ్వలమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సాధనక�
ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో పట్టణంలో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జాన్సన్ నాయక్ నివాసం న�