పాతబస్తీ మెట్రో రైలు సన్నాహాక పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్ సర్వేను ప్రారంభించామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తె
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎన్నో పోరాటాలు, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని యువతలో ధైర్యాన్ని నింపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమ�
లండన్లో భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించగా, ఇందులో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత హై కమిషన్, భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వివ�
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామాలను, రైతులను, ప్రకృతిని మన దేశ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో వ్యవసాయం దెబ్బతిన్నది. ఆహార పదార్థాలు కూడా దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది.
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామ శివారులో రూ.2.74 కోట్లతో నూతంగా నిర్మించనున్న
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా సంఘీభావం తెలుపడానికి ఊర్లకు ఊర్లు తరలివస్తున్నాయి. మీ వెంటే మేముంటామని �
హైదరాబాద్లోని గోపన్నపల్లి జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని, సువిశాలమైన 9 ఎకరాల ప్రశాంత ప్రదేశంలో ఇటీవల రాష్ర్ట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో ‘బ్రాహ్మణ సంక్షేమ సదన్' ప్రారంభానికి సిద్ధమైంది.
తెలంగాణలో బీడీ పరిశ్రమ యాజమానులకు, బీడీ కార్మికులకు వారధిగా పనిచేస్తున్న సుమారు 7 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్ పథకం అమలు చేసి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని బీఆర్ఎస్ రాష్
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96
బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానిక�
Minister Gangula | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులు బీసీలను వెనుకకు నెట్టివేశారని , సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమల�
Minister Harish Rao | దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని చేశ�
Minister Sathyavathi Rathod | దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుబడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారు. వారి డిక్లరేషన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ
‘కారే రావాలి.. కేసీఆరే కావాలి’ అంటూ కామారెడ్డి నియోజకవర్గం నినదిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు తాను కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన