దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంద�
ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ర�
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రక
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల కార్యక్రమ�
14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్�
Interview | ‘స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతిలో దూసుకు పోతున్నాయి. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ర
ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ పార్టీ నుంచి బరిలో నిల్చొనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. తన వ్యూహంతో ఎన్నికల సమరానికి సై అంటూ ఉమ్మడి జిల్
నేను గిరిజన బిడ్డను. మీలో ఒకడిగా తండాలు, గూడేల్లో తిరిగా. మీ కష్టాలను చూసి చలించా. మీకు ఏదైనా చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చా. నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పంపించారు. వారి నమ్మకాన్ని వ
తొమ్మిదేండ్లలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న నాయ
సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్�
చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం సాగుతున్నదని, అది చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక
తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్ర�