కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రం అంధకారంలోకి పోవడం ఖా యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారంలో పదేండ్ల ప్రజాప్రస
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ వ
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సును ప్రభుత్వం 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన డాని�
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆసరగా ఉం టుందని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్, మీర్పేట్ డివిజన్లకు చెందిన స�
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్లలో కులవృత్తులను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల బాగోగులు పట్టించుకోని పార్టీల నేతలు �
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. మహేశ్వరంలోని శివానీ పబ్లిక్ స్కూల్లో శనివారం నాల్గవ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ �
కారుకు ఎదురే లేకుండా సాగిపోయేలా పది గ్రామాల ప్రజలు ఉత్సాహాన్నిచ్చారని, సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడం అద్భుతమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి
మాచారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పెరుగుతున్నది. ఓ వైపు జనాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్దతు, మరోవైపు ఎన్నికల్లో కే�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఊరూరా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడ �
Redco Satish Reddy | కన్నతల్లి ఆత్మ గౌరవం ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? చెప్పాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు.
MLC K Kavitha | కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామ పంచాయతీలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి.
Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ (CM KCR) తోనే యువతకు భవిత ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు.