సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్�
దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ను పైలట్ మండలంగా ప్రకటించింది. మండలంలోని 1298 మందికి రూ.10లక్షల చొప్పున మం�
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20మందికిపైగా యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీల�
నిరుపేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నగరంలోని దీన్దయాళ్ నగర్లో బీసీ బంధు పథకం ద్వారా రాయబారపు శ్రీనివాస
ప్రజలే నా బలం.. బలగం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. టికెట్ ఖరారైన నేపథ్యంలో చల్లా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకా�
నర్సంపేటలో ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించా�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ర్టానికి సీఎం కేసీఆరే రక్ష అని, ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రమాదమని సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గోదావరిఖని మా�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూచిస్తూ ముద్రించిన కరదీపికలు గ్రామ పంచాయతీ(జీపీ)లకు చేరుకున్నాయి. 2014-2023 వరకు సాధించిన విజయాల చిత్రపటాలతో బుక్లెట్స్ ఉన్నా�
‘కాంగ్రెస్ మాటలన్నీ బూటకం. రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేయలే. అభివృద్ధిలో తెలంగాణను వెనక్కినెట్టేసింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అధి కారం కోసం చేతకాని హామీలన్నీ ఇస్తున్నరు.
దళిత డిక్లరేషన్తో దళితులను, గిరిజనులను మరోసారి వంచించాలని కాంగ్రెస్ యత్నిస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో అబద్ధాలు తప్ప మరేమీ ల
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో బీసీలు ప్రగతిపథంలో పయనిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు, విద్యాభ్యున్నతికి ప
పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా ప్రచార అర్భాటం చేస్తూ తప్పుదో
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజాప్రతిని
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం కంది మండలం ఇంద్రకరణ్ గ్ర