ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్కు వీటి ద్వారా భరోసానిస్తున్నది. వై
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి.ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంపు కార�
గొల్లకుర్మల బతుకుల్లో వెలుగు నిండింది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో సరికొత్త విప్లవం మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ చేస్తుండగా, ఇప్పటికే గొర్లు అందుకున్న వారి జీవితాల�
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మ
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అ న్నారు. తలకొండపల్లి మండ లానికి చెందిన రజక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వ కోలు వెంకటేశ్తో పాటు పది మంది నాయకులు మాజీ ఎంప�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, ప్రజల చెంతకే అభివృద్ధి, సంక్షేమం అందుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వ�
తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
గ్రామీణాభివృద్ధిలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమైందని తెలి�
కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంతటి భయంకర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గర్భిణులకు, పుట్టిన పసిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తగా వైద్యసేవలందించి�
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని, కృష్ణా, గోదావరి నుంచి వందల కిలో మీటర్ల మేర నీటిని తీసుకొచ్చి.. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీరుస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆ�