అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి సబ్బండ వర్గాల ప్రజలు చేరుతున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఎం కేసీఆర్ రజకుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, రూ.లక్ష రుణసాయ�
ఎద్దు, ఎవుసం మీద అవగాహన లేని పీసీసీ చీఫ్ రేవంత్ కూడా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అనంతారం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించి, రైతులకు పంట నష్ట పరిహార�
Minister Niranjan Reddy | తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Vemula | తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని, తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసీఆర్కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులక
MLA Chirumurthy | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తాజాగా జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 100 మంది పవర్ యూత్ సభ్యు�
MLA Sanjay Kumar | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటకు చెందిన కాంగ్రెస
హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగ�
తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను �
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకె
దక్కన్ క్లబ్లో రాష్ట్ర స్థాయి ఎలైట్ చెస్ టోర్నీకి శనివారం తెరలేచింది. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, డీజీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.