సమైక్య పాలనలో ప్రజలు మంచినీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. వేసవిలో అయితే మహిళలు బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించిన పరిస్థితి. నల్లా నీళ్లు రాక ఆందోళనకు దిగిన సంఘటనలు అనేకం. ఇప్పుడా దు�
BJP | సిద్దిపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయీమొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ఫర్జానా బేగం, నాయ�
కందుకూరుకు లా కళాశాల మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్
సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అడుగకుండానే వరాలిస్తూ పేదలు, అభాగ్యులకు కొండంత ఆసరాగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�
పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకూ తావులేదని తేల్చిచెప్పారు. అందరమూ కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ను మరోసారి సీఎంను చేస్తామని అన్నారు.
వరుస చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. విపక్షాలు బేజారవుతున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. సీపీఎంకు చెందిన రంగారెడ్డిజిల్లా �
ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందిస్తున్నది. ప్రజ ల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు ని
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలు
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే వైద్యరంగం బలోపేతమవుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మెరుగైన సేవల కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ జరుగుతోందని అన్నారు. మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిని శుక్ర�