తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్�
దేశంలో థర్డ్ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మూడో ఫ్రంట్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షి�
జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిం�
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సభ తుక్కు హామీల మీటింగ్గా మారిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు స్వరాష్ట్రంలో అనతికాలంలోనే రంగారెడ్డి జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని, మనమంత�
దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం 141 మంద�
కట్టు కథలు చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..నలభై ఏండ్ల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీలేదు’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఆదివారం జాతీయ సమైక్య
ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న పాలమూరు పథకాన్ని సుసాధ్యం చేసి చూపించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ సమయంలో ప్రారంభించినట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో కృష్ణా జలాలతో పూజలు చ�
చిన్నరాష్ట్రం అనేకరంగాల్లో సమస్యల పరిష్కారానికి ఉపయోగకారిగా ఉంటుంది. దార్శనికుడైన నాయ కుడు ఆ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో లభిస్తుంది.
సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం జడ్పీలో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు.
‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం వరంగల్ సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యతా