45 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రమేశ్, ప్రధాన కార్యదర్శి బీ ఏసుదాస్ మంగళవారం ప్రకటించారు.
కాంగ్రెస్ హామీలు వినేందుకు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆర్థికంగా చూసినపుడు ఆచరణలో అంత అసాధ్యమని, కొద్దిగానైనా ఆలోచించగలవారికి ఆదివారం రాత్రికే అర్థమైంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సాధారణ ప్రజ�
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు రూ.25 కోట్ల చెక్కు అందించారు.
New Parliament House | సుమారు 75 సంవత్సరాలుగా పాత పార్లమెంటులో రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు కొన్ని ఉపయోగకరమైన చట్టాలు రూపుదిద్దుకుని వారి ఆశలు కొన్ని నెరవేరినాయి.బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా బడుగు బలహీన వర్గా�
పార్లమెంటులో మా అక్క చెల్లెళ్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే.. నేడు బతుకమ్మ పేర్చినంత సంబురంగా ఉంది. బతుకమ్మ పేర్చాలంటే మన ఆడబిడ్డలు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది.
కాంగ్రెస్వన్నీ మభ్య పెట్టే హామీలేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల పార్టీ నేతలు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
60 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్కు ఇప్పుడు చెబుతున్న ఆరు సూత్రాలు ఎందుకు గుర్తుకు రాలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు.
Koneru Chinni | బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష పదవికి గుడ్బై చెప్పిన కోనేరు చిన్ని (మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు).. మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
నియోజకవర్గంలోని రఘునాథపాలెం ప్రధాన రోడ్లకు మహర్దశ పట్టింది. మండలాభివృద్ధే లక్ష్యంగా నిధులు తీసుకొస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. తన నియోజకవర్గంలోని ఏకైక మండలంలో గల పల్లెలన్నిం�
Minister Harish Rao | పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనల
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�
MLA Sanjay Kumar | పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం తాటి
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�