ఒకపక్క రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల కింద కాంగ్రెస్, బీజేపీలోని బడా నాయకులు మొదలు చోటా నాయకుల వరకు ప్రతి ఏటా లక్షలాది రూపాయల లబ్ధిపొందుతూ.. మరోపక్క తమకు మేలు చేస్తున్న సీఎం
బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర�
‘మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు’.. ఇది ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస
సమాజాన్ని కుల, మతాలవారీగా చీల్చి ప్రజల మధ్య ఉద్రిక్తలు, వైషమ్యాలు రెచ్చగొట్టే దౌర్భాగ్యపు రాజకీయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి �
ప్రధాని మోదీ తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం ర
ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం నర్సంపేట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా,
వినాయక చవితి వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభమ్మ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.