విశ్వకర్మల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిలో గుండె నిబ్బరం నింపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అసెంబ్లీ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం జ్ఞానాలయంగా వ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభ�
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు చెప్పులు వేసుకోనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టిన దీక్ష నేటితో ఏడాది పూర్తయింది.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం తొమ్మిదేండ్లలోనే యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట
చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ లేఖ ద్వారా తెలిపారు.
CM KCR | హైదరాబాద్ : గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం వినాయక చవితి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన
CM KCR | భారత ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతం, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తె�
Minister Niranjan Reddy | సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణే సీఎం కేసీఆర్ లక్ష్యం, పాలమూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మా�
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్వన్ రాష్ట్రంగా నిలుపడ
CM KCR | జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోకెల్ల అత్యుత్తమ వైద్యసేవలు అంద�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
CM KCR | నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ తెల�