అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ధన్వాడ మండలంలోని మందిపల్లి, రాంకిష్టయ్యపల్లి, మరుమూలతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే �
శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలను సంధిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ప్రచారంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో దూసుకుపోతున్నది. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా తీసిన ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం బతుకమ్మలు, కోలాటాలు, కళాకారుల విన్యా
మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్�
చాంద్రాయణగుట్ట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సార్టీ కాలనీలోని తన ఇంటి నుంచి ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందు
పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకునే పేదలకు వైద్యం భ�
“ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ, వారెంటీ లేదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్�
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాల
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోతున్నాయని, డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్�
MLC Kavitha | తెలంగాణను దేశంలోని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాక
Minister Sabita reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు.