Minister Harish Rao | అబద్ధాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్(Congress) కుట్రలు చేస్తుస్నది. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కేసీఆర్(CM KCR) చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉంటుందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్
CM KCR | ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. శత్రువును ఓడించడం’ జల్సా సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ‘ప్రజా క్షేత్రంలో యుద్ధ
Koppula Eshwar | ప్రజాక్షేత్రమే ఆయన ఇల్లు. సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం.. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నాననే భరోసా.. కోపం దరిచేరని శాంతమూర్తి. నిరంతర శ్రామికుడు. సింగరేణి కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రభు
అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనే తెలంగాణకు (Telangana) శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు (Congress) రాష్ట్ర ప్రజల మ�
Telangana | బండ మీద పంట పండించే ఆలోచనలు చేయడంలో సీఎం కేసీఆర్ది ప్రత్యేక స్థానం.. ఆకలి కేకల గానం చేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలబెట్టేందుకు తనదైన మార్కుతో ‘పరిశ్రమించారాయన.. ఫలితంగా స్వరాష్ట్
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kamareddy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kamareddy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kamareddy,
CM KCR | రెండు కిడ్నీలు ఫెయిల్... అన్నమాట వింటే పదేండ్ల క్రితం సాధారణ జనం ప్రాణాల మీద ఆశ వదులుకునేవారు. ఒక్క డయాలసిస్కే వేల రూపాయలు ఖర్చయ్యే చోట, వారానికి రెండు, మూడుసార్లు చేయించుకోవడం అన్నది... సంపన్నులు, ఎగు�
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తనపై.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందు కు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పడ్డుబడ్డ వ్యక్తి కాంగ్రెస్ నుంచి పో�
కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనమైంది. ఉప్పొంగిన జనంతో ఉర్రూతలూగింది. ఎటుచూస్తే అటు సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటల దాకా పలుచగా జనంలో కనిపించిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానం 2 గంటల కల్లా ఇసుకవే�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని...మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సికి
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సెగ రాజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ మినహా విపక్ష పార్టీల అభ్యర్థులెవరో? అన్నది సస్పెన్స్ కొనసాగింది. నేటితో నామినేషన్ల ఘట్టం ముగింపు చేరడంతో చివరి దశలో కొన్ని పార్టీలు అ�