ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నది.
“బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారు.. వాళ్ల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు” అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కా�
ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�
ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను స్థానిక నాయకులతో కలిసి ఆర్వో శ్రీనివాస్రెడ్డికి సమర్పించారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు’ తెలంగాణ నిర్మించుకున్న దేవాలయం. ఆ గుడి మీద రాళ్లు విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా.. మీ పతనం మొదలైంది. తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మా కంచంలో మట్టి పోయాలని చూసే మిమ్మల్ని తె�
నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామ�
కేసీఆర్ ఏది చేసినా అందులో సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే వాస్తవికత ఉంటుంది. ఈ ప్రకటన కూడా పార్టీకి, పార్టీ కార్యకర్తల కు, ప్రజలకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇదెవరు ఊహించనిది. ఒకే పనిని భిన్నంగా చేయడం కేసీఆర్ గొ�
బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ నామినేషన్ సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీతో బోధన్ పట్టణం గులాబీమయమైంది. గులాబీరంగు జెండాలతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో ప
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మోజార్టీ ఓట్ల కోసమే ప్రచారం చేస్తున్నామని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మండల ఇన్
‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప�