నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరి జనం చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
రాచకొండలో 50 వేల ఎకరాల భూములను లాక్కుంటామన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు, గిరిజనులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి భూములు ఏపీలోని అమరావతి మాదిరి లాక్కుంటామని అనడంపై దుమ్మెత్
‘ఈటల రాజేందర్.. ఇదేనా నీ ఆత్మగౌరవం? తెలంగాణ వచ్చినందుకు నాలుగు రోజులు ముద్ద ముట్టలేదు అన్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి,
‘కాంగ్రెస్కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చే�
ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాజాల సురేందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో ఉన్న తల్లి హనుమవ్వకు సతీమణి భార్గవితో కలిసి పాదాభివందనం చేసి ఆశీర్�
ఇప్పటికే మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలన్ననే తన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి లైన్కట్టి దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతికాముక రాష్ట్రంగా ముందుక
‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందశాతం అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్, మెండోరా మండలాల్లో విస్తృతంగా �
‘ నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ�
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రంలో శుక్రవారం పూజలు చేశారు.