‘కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ హామీలిస్తున్నయి. వాళ్లతో ఏదీ కాదు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమైనా ఉందా..? ప్రజలను గోసపెట్టుడు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జాతర సాగింది. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజ�
ఎంపీగా గెలిచి నాలుగేళ్లు అవుతున్నా ఏ రోజు కూడా బండి సంజయ్ అభివృద్ధి విషయంలో కనీస ఆలోచన చేయలేదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు విమర్శించారు. నగరాభివృద్ధిపై లెక్కలు,
నగరంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి... వచ్చే ఐదేళ్లలో ఈ అభివృద్ధి మరింత పురోగతి సాధించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ క�
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది. వర్షపు జలాలతో చెరువులు నిండుగా మారి ఊరుకు జలకళను తీసుకొచ్చ
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను తాను ఈ ఐదేండ్లలో అభివృద్ధ్ది చేస్తున్నానని తనకు మరో అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ర
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
పగలూ ప్రతీకారాలకు బీఆర్ఎస్ ఎప్పటికీ దూరమేనని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పలకరింపులు, పనితనాలే తమ నైజమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యం
‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా�
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సు
‘కాంగ్రెస్కు ఓటే సి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.. ఆ పార్టీ అభ్యర్థుల బురిడీ మాటలు నమ్మితే.. నట్టేట మునిగినట్లే.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
‘నా కోసం ఈ 20రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్తం. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూసి పని చేసేవారికే పట్టంకట్టండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప�