Railway Over Bridge | తెలంగాణ రాష్ట్రంలో 4 ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) ల నిర్మాణానికి రూ. 404.82 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహణ పోస్టర్ ఆవిష్కరించిన బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అబిడ్స్, జనవరి 20 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా క్రిక�
దళిత, గిరిజన సంక్షేమం వారికి నచ్చదు సంజయ్ దమ్ముంటే దేశవ్యాప్తంగా.. దళిత బంధును అమలు చేయించు మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏడున్నరేండ్ల పాలనలో దేశంలోని దళిత బ�
దేశంలో గిరిజనులను మోసం చేసిందే బీజేపీ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ సాధించాలి:మంత్రి సత్యవతి డిమాండ్ హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ �
పూర్తయిన రైతుబంధు పంపిణీ 8 విడతల్లో 50,448 కోట్లు పెట్టుబడి సాయం హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష�
సెకండ్ వేవ్లో అద్భుత ఫలితాలు సర్వేకు ముందు 6,361 కేసులు సర్వే అనంతరం 3,660 తగ్గుదల దేశాన్ని ఆకర్షించిన తెలంగాణ కృషి దేశవ్యాప్తంగా అమలుచేసిన కేంద్రం నీతి ఆయోగ్, ఆర్థిక సర్వే ప్రశంసలు హైదరాబాద్, జనవరి 20 (నమస్�
మన ఊరు మన బడి పథకం కింద రూ.85లక్షలు మంజూరు బడంగ్పేట, జనవరి20 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్కు రూ. 62 లక్షలు, ఎంపీపీఎస్ స్కూల్కు రూ.23 లక్షలు కేటాయించారు. విద్యాశాఖ మంత్రి పి. సబితా
టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి �
అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగా కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవర�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్
RythuBandhu | తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని
రాజకీయాలు మానేశావా?.. అసలు అవగాహన ఉన్నదా? నవ్వుల పాలవుతావు జాగ్రత్త.. బ్రహ్మాండంగా కేసీఆర్ జాతకం మన ఊరు.. మన బడి వినూత్న కార్యక్రమం రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హైదరాబాద్, జనవరి 19
గత ప్రభుత్వాల దృష్టికి వెళ్లినా స్పందించలేదు పేదల కష్టాలు తీర్చి ముఖ్యమంత్రి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, జనవరి 20: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో జఠిలమైన సమస్యలను పరిష�