హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్(కేడర్) రూల్స్ సవరణపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణలు రాష్ట్రా�
Mukhra K Village | పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్
Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
సినీనటుడు సుమన్ కితాబు యాదాద్రి, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి అని సినీనటుడు సుమన్ కితాబిచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆ�
అర్చక, బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట అర్చక, ఉద్యోగ ప్రెసిడెంట్ ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 : దేశంలో అర్చకులు, బ్రాహ్మణులకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ స�
స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరం�
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అసలైన అభివృద్ధి జరిగిందని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపుతున్న సర్వే రెండో రోజు 27 వేల ఇండ్లలో పరీక్షలు లక్షణాలున్న వారికి వెంటనే మందుల కిట్లు సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణపై రెండు రోజులుగా జ్వర సర్వే, కొవిడ్ పరీ�
118 నియోజకవర్గాలు.. 11,800 కుటుంబాలకు అమలు ఫిబ్రవరి 5 లోగా ఎంపిక మార్చి 7లోగా గ్రౌండింగ్ ఒక్కో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులు ఎంపిక బాధ్యత స్థానిక శాసన సభ్యులకు జిల్లా కలెక్టర్లతో సమీక్షలో మంత్రి కొప్పుల, �
తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చిక్కడపల్లి, జనవరి 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో కళలు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తున్నదని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూ�
సీఎం కేసీఆర్కు మంత్రి వేముల కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైలు మార్గాలపై నాలుగు ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు మంజూరు చేసింద�
జ్వర సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బంది లక్షణాలుంటే వెంటనే ఐసొలేషన్ కిట్ కొవిడ్ను ఎదుర్కొనేందుకే సర్వే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారంలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం ప్రతి రోజు లక్షకుపైగా ని�
దళితబంధు దేశంలోనే గొప్ప పథకం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి కార్పొరేషన్, జనవరి 21: దళిత వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధు దేశంలోనే గొప్ప పథకమని.. కేసీఆ�
తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమకారుడిగా యుద్ధనీతికి, ప్రభుత్వ సారథిగా రాజనీతికి కట్టుబడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమం