ఒకటి నుంచి పది వరకు ఒకేసారి ప్రారంభం తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల బోధన 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు సిద్ధం పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. కచ్చితంగా నిర్వహిస్తాం స్కూళ్ల పునః ప్రారంభంపై పరిస్థితులను
మంత్రులు ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సహ పలువురి శుభాకాంక్షలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా కల్వకుంట్ల
ఖర్చు తగ్గించేందుకు అధికారుల ఆలోచన మన ఊరు – మన బడి పథకంలో కొత్త పంథా ఒకేసారి సేకరిస్తే నాసికరం ఇబ్బందులకూ చెక్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల్లో కల్పించనున్న మౌల
ముషీరాబాద్, జనవరి 19: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం నిర్ణయం అట�
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే
బన్సీలాల్పేట్ : అనేక ఏండ్ల నుండి మున్సిపల్ క్వార్టర్లలో నివసిస్తున్న వారి ఇండ్లు సొంతం కావాలని ఎదురుచూస్తున్న అనేకమంది కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య
Vinod Kumar | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు మానుకుని జాతకాలు చెబుతున్నారు. అలా చేసి సమాజంలో నవ్వుల పాలు కావొద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు.
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం సాధించి సీఎం కేసీఆర్ అయ్యాకనే గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
నాలుగు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైన పనులు.. 40 శాతం పూర్తి పక్షం రోజుల్లోనే పాఠశాలల రూపు రేఖల మార్పు ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న విద్యాసంస్థలు అదే రోజున ‘మన ఊరు.. మన బడి’కి అంకురార్పణ 12
మన పల్లెకు ప్రపంచ ఖ్యాతి ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్గౌడ్కు అభినందనలు హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని �