మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుస
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశా
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని సీఎం అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మ�
Minister Niranjan reddy | వందేళ్లయినా సాగునీటికి ఢోకా లేదు.. చివరి ఎకరా వరకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
కార్పొరేషన్ లిమిటెడ్కు ఆర్ఈసీ అత్యున్నత గ్రేడింగ్ నిధుల వినియోగంలో పారదర్శకతకు గుర్తింపు సీఎం కేసీఆర్ జల సంకల్పానికి ప్రత్యేక గౌరవం జాతీయ స్థాయిలో మరింత పెరిగిన రుణ పరపతి తక్కువ వడ్డీకే నిధుల సమ�
29 ప్రాంతాల్లో టీఎస్ఎండీసీ ఆదాయానికి గండి రోజు కూలి దొరక్క అవస్థల్లో గిరిజనుల సొసైటీలు మంత్రి కేటీఆర్కు రిపోర్ట్ అందించిన చైర్మన్ క్రిశాంక్ హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎకోజోన్ పేరుతో అటవీ�
అందుకు ఆర్ఈసీ ఇచ్చిన సర్టిఫికెట్ నిలువెత్తు సాక్ష్యం ప్రాజెక్టుకు ఏ-గ్రేడ్తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెంప ఛెళ్లు మీడియాతో ఇష్టాగోష్టిలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జనవరి 24 : �
ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ యాదాద్రి, జనవరి 24: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో సబ్బండ వర్ణాలకు సముచిత గౌరవం దక్కిందని ఎక్సైజ్శాఖ వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగి�
నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్, జనవరి 24: సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మ
జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ఎమ్మెల్యేల నేతృత్వంలో అధికారులకు దిశానిర్దేశం తొలి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి యూనిట్లు సిద్దిపేట జిల్లాలో 1,87,508 ఎస్సీ జనాభా లబ్ధిదారుడు ఇష్టం వచ