జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�
దేవాదుల ఉమ్మడి జిల్లాకే సొంతం ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇందుకోసం 100 టీఎంసీల కేటాయింపు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెల్లడి బరాజ్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీర
నర్సంపేట హాస్పిటల్ జిల్లా స్థాయికి అప్గ్రేడ్ ఎమ్మెల్యే పెద్ది కృషితో పేదలకు అందనున్న కార్పొరేట్ వైద్యం 250 పడకల వైద్యశాల నిర్మాణానికి 10ఎకరాల స్థలం కేటాయింపు నేడు పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి టీఆర్ఎస్ సన్నద్ధం మూడు రోజులు వేడుకలు నిర్వహించేందుకు సమావేశాలు రేపు ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి వెల్లడి ప్రతి డివిజన్లో నిర్వహించనున్న
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర్యటన విజయవంతమైంది. శుక్రవారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివాసీ గిరిజన పోరాటయోధుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమం�
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మునుగోడు/చండూర్, మార్చి 4 : కరోనా మహమ్మారితో ఏర్పడిన సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్�
పట్టణాలతో పోటీపడుతూ అభివృద్ధి కేసీఆర్ పాలనలో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమం పరుగులు నల్లగొండ జ
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్
కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ
ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాగానే అన్ని నియోజకవర