Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
Minister Harish rao | గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు
కర్నల్ సంతోష్బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్ కుమార్ ఓఝా గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందాడు. తెలంగాణ వాసి అయిన సంతోష్బాబుకు నా కుమారుడు
రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్ �
గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆ రా
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభయహస్తం కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్-2009 పేరుతో మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం ఆయా మహిళల ఖాతాల్లో జమచేయనున్నది. ఈ సొమ్మును ఇదే నెలల
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను బలవంతపెట్టిన కేంద్రమంత్రి అజయ్భట్ హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బీజేపీకే సాధ్యం అన్నట్టు కనిపి�
‘సార్.. దేశాలా కేసీఆర్ పాహిజే’(మరాఠీ).. దీని అర్థం దేశానికి కేసీఆర్ కావాలి అని. ఈ మాటలు అన్నది మహారాష్ట్రవాసి సురేశ్. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా నేరంగల్ గ్రామానికి చెందిన సురేశ్ నిజామాబాద్ జిల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర
మోదీ పాలనతో విసిగిపోయిన దేశప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని కోరుకొంటున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం, నంద�
స్త్రీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్, మార్చి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధువు అని ఎమ్మెల్యే నన్నప
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలుచేస్తున్నారని, మహిళా సంక్షేమం, భద్రత, రక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉన్నదని విద్యాశాఖ మంత్�
జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని తన నివాసంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడా�
జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండ