వేలిముద్ర, కనుపాపతో రికార్డుల రూపకల్పన అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం ఆదా వివరాల సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలుద్దాం రైతుల కోసం మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మా పథకాలు ప్రజల కళ్ల ముందున్నయ్�
మూడు రోజులపాటు రాష్ట్రమంతటా సంబురాలు సమాయత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా నిర్వహి
తెలంగాణ మల్లన్న సాగర్ సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన శ్రీకొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 23న జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 70 లక్షల ఎ
నా పేరు ఠాక్రే నిర్మల. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్తాల. నేను మా గ్రామంలోని మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నా. అభయహస్తం పథకం కింద 2009 సంవత్సరం నుంచి ఏడేండ్లు యేడాదికి రూ.365 చొప్పున పైసలు కట్టిన. అప్ప�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నది. వారి కోసం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో రూ.98 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు సంబ
వనపర్తిలోనే కర్నెతండా లిఫ్టుకు శంకుస్థాపన సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్పమార్పు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వనపర్తిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలి�
మన ఊరు -మన బడికి సీఎం కేసీఆర్ శ్రీకారం హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం అంకురార్పణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు మహిళా బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శనివారం సత్తుపల్లి మున్సిపల్ కార్య�
మహిళా అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గర్భంలోని శిశువు నుంచి వృద్ధురాలి వరకు పలు పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొన�
దళితుల ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దళితబంధు పథకంపై స్థాయి సంఘాల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలమణికి రూ. 26 వేలు, కొండల్రెడ్డికి రూ. 58 వేలు, బల్సులపల్లి గ్రామానికి చెందిన పుర�
హైదరాబాద్ : మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్నారు. ఈ �