నల్లగొండ : అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా యావత్ భారతదేశంలోనే తెలంగాణ పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చ�
హైదరాకబాద్ : మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం �
వేల్పూర్ : సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలనతో నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోన
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద �
రాంచీ : గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. �
రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సం
హైదరాబాద్ : మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి �
CM KCR | సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో
తెలంగాణలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం రాజకీయాలకు అతీతంగా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రజల మనసు గెలుచుకొనేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమగ్రాభ
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
స్వస్తీవాచనంతో వేడుకలకు అంకురార్పణ 11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన యాదాద్రి విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న క్షేత్ర పరిసరాలు బాలాలయంలో ఇవే చివరి ఉత్సవాలు కొండ కింద నిర్వహించే కల్యాణం, రథోత్సవ