Minister Vemula Prashanth reddy | కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగా�
Minister Puvvada Ajay | రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొన
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
జిల్లాలో పెద్దఎత్తున ఆయిల్పామ్ సాగు చేయాలి రైతే రాజు కావాలన్నది సీఎం కేసీఆర్ కల ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్పామ్ సాగులో బ్రాండ్ అంబాసిడర్లు కావాలని మ�
ళిత సాధికారత కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కొనియాడారు. సంక్షేమ భవన్లోని ఎస్స
దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని, కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషించలేకపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక �
111 జీవో ఎత్తేయడంపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో ఈ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున�
ముందుగా ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు టోకెన్లు.. వారి మొబైల్కు ఓటీపీ రాష్ట్ర సరిహద్దుల్లో 51 చెక్పోస్టుల ఏర్పాటు రా రైస్ కొనిపించే బాధ్యత బండి, కి
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ