యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగ�
ముఖ్యమంత్రి ప్రకటనపై పల్లె పల్లెనా రైతుల హర్షాతిరేకాలు రెండో రోజూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు పంట పొలాల్లోనూ కటౌట్ల ప్రదర్శనలు ‘రైతు పక్షపాతి కేసీఆర్’ అంటూ నినా�
దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 111జీవో ఎత్తివేతపై సంబురా�
నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 13 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ
ధాన్యం కొనుగోళ్ల ప్రకటనపై రైతుల హర్షం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజ�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు నారాయణపేట, ఏప్రిల్ 13 : రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల పక్ష�
యాసంగి వడ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం మూసాపేట, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్
ధాన్యం కొంటామన్న నిర్ణయంపై హర్షం ఉమ్మడి జిల్లాలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కృతజ్ఞతలు తెలియజేసిన అన్నదాతలు యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకట�
ఉమ్మడి జిల్లాలో 824 కేంద్రాలు ఏర్పాటు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్న రైతులు యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణలో పండిన ప్రతి వండ్ల గింజను కొంటామని, ఏ రైతు కూడా మద్ధతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చిన నేపథ్యం లో బుధవారం నియోజకవర�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా బాయిల్డ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ�
హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంత