CM KCR | ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుత�
తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేదర్ 131వ జయంతిని పురసరించుకొని గురువారం ప్రగతిభవన్లో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. ఈ క�
పట్టలేనంత సంబురంలో దళితబంధు లబ్ధిదారులు నాలుగు నియోజకవర్గాల పరిధిలో 43 మందికి యూనిట్లు హనుమకొండ గిరిజన సంక్షేమ భవన్లో పండుగ వాతావరణంలో పంపిణీ మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ : లబ్ధిద
మొదటి విడుతలో 2 వేల మందికి సాయం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిత
షెడ్యూల్డ్ కులాల ఆర్థిక పరిపుష్టికే దళిత బంధు లబ్ధిదారులు లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ గిరిజన సంక్షేమ భవన్లో 31 యూనిట్ల పంపిణీ దేశానికే ఆదర్శం దళితబంధ�
యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు మూడేండ్ల సడలింపుతో 50వేల మందికి పైగా అవకాశం హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం సర్వీసులకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లోనూ వయో ప�
ఈ నెల 25 నుంచి వడ్ల కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులు, మిల్లర్లు, లారీ యజమానులతో సమావేశం ఆదిలాబాద్, ఏప్రిల్ 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్లను కొనుగోలు
సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ అత్యంత సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విద్యుత్ శాఖ �
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కేసీఆర�
కరీంనగర్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అం
నల్లగొండ : రైతన్నను కడుపున పెట్టుకుని కాపాడుకునే రైతుబాంధవుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోనుగులు చే
మహబూబ్నగర్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబే�