సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల ఘనత తొలిసారిగా ముగ్గురికి శస్త్రచికిత్స సిద్దిపేట, ఏప్రిల్ 18: హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ దవాఖానల స్థాయిలో సిద్దిపేట వైద్య కళాశాల దవాఖానలో వైద్యం అందుతున్నది. సీఎం క
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ హైదరాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): మోదీ, అమిత్ షాల ఏలుబడిలో ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రె
నీళ్లు, నిధులు, నియామకాలు..’ అనే నినాదాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మొదలు నిధులు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత నియామకాలు ఇలా.. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలలను సాకారం చేసుకుంటూ ర
దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ కేసీఆర్ అని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివర్ణించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై కుట్రలు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ సర్కార్ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగ�
25న గుట్టకు సీఎం రాక ఐదు రోజులపాటు ఘనంగా మహోత్సవాలు : ఈవో గీత యాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర సన్నిధిలో ఈ నెల 20న ఉదయం 9 గంటలకు మహాకుంభాభిషేక మహోత�
చెన్నూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.1,658 కోట్లను కేటాయించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సు�
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తుక్కాపురం పాఠశాలలో మన ఊరు-మన బడి పనులకు శంకుస్థాపన రాష్ట్రంలో కార్పొరేట్ కు దీటుగా సర్కా�
యాదాద్రి భువనగిరి : కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో మన ఊరు- మన �
నల్లగొండ : కష్టకాలంలో ఉన్న రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, అక్కెనపల్లి, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్
సంగారెడ్డి : మన ఊరు-మన బడి కార్యక్రమం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. సీఎం నిర్ణయంతో రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మారనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన�
అనారోగ్యంతో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుచేసి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన కొస్ని శ్రీనివ
ధరలు తగ్గాలంటే బీజేపీ వీపు పగలగొట్టాలని ప్రజలకు ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి ఇల్ల�