రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలన
కొత్త సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన నిర్మ�
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు
నేటి నుంచి మహాకుంభాభిషేకం 25న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం అదే రోజు నుంచి భక్తులకు దర్శనం రూ.60 కోట్లతో రామలింగేశ్వర దేవాలయం పునర్నిర్మాణం యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగ
ఆదిలాబాద్ ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఎదులాపురం, ఏప్రిల్ 19 : ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్ల
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పు�
హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్�
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార�
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయం నిర్మాణ పనులు కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెం
మహబూబ్నగర్ : రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేతులెత్తిసింది. కుంటిసాకులతో రైతాంగం నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ పాలకులు కుట్రలు పన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధ�