ఎక్కడికక్కడ స్టడీ సెంటర్లు ఉద్యోగార్థులకు భోజన వసతి నిపుణులతో స్టడీ మెటీరియల్ ఇప్పటికే పలుచోట్ల శిక్షణ ప్రారంభం నల్లగొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్ప
హైదరాబాద్ : భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణను నేను ఎందుకు పిలుస్తాను? అనే విషయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా గురువారం రాత్రి 7 గంటలకు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడ�
హైదరాబాద్కు ఆనుకొని ఉంటూ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన జీవో 111 పరిధిలోని గ్రామాల్లో వెలుగు నిండనున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆంక్షల కత్తి వేలాడుతున్న 84 గ్రామాలకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభు�
రూ. 23.11 కోట్లతో మిషన్ భగీరథ పనులు రెండు చోట్ల 19లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకుల నిర్మాణం 43.50 కిలో మీటర్లు పైపులైన్ ఏర్పాటు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు వేగవం�
నర్సాపూర్, ఏప్రిల్ 20 : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ కచ్చితంగా ఉంటుంది. కొందరు విద్యలో ముందుంటే మరికొందరికీ క్రీడలు, డ్యాన్స్, పాటలు పాడే ప్రతిభ ఉంటుంది. టాలెంట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదని నిరూపిస్తున్నాడు �
సిద్దిపేట, ఏప్రిల్ 20: సిద్దిపేట వేదికగా జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీలో ఎంసీసీ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఎంసీసీ నాలుగు వికెట్ల తేడాతో ముండ
రూ.389 కోట్లతో 8 నెలల్లోనే పథకం పూర్తి g ఏటా 8.5 టీఎంసీలు వినియోగం 65 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ మాటలపై రైతుల ఆగ్రహం తుమ్మిళ్ల ఎత్తిపోతలతో జలసిరులు సంతరించుకున్నాయి. సమైక్యాంధ్ర ప
రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ �
హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్లా కేసీఆర్ సిని�
నల్లగొండ : వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని బంజారా భవన్ లో మ�
నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజ�
సిద్దిపేట : వ్యవసాయ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చoదలాపూర్ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన�
Talasani Srinivas yadav | గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav ) అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న
రోగుల వెంట ప్రభుత్వ దవాఖానలకు వచ్చే సహాయకుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందనున్నది. ఈ పథకం మూడు పూటలా అమలుక