అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వారు అందరి బిడ్డలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాళ్లకి మేమున్నామని భరోసా కల్పించడం సమాజం బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం �
హైదరాబాద్ : వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు
మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొంది
ప్రాజెక్టులు, లిప్టులతో సస్యశ్యామలం దిశగా.. గతంలో సాగు భూములు 99,487 ఎకరాలు నేడు 2.15 లక్షల ఎకరాల్లో పంటలు అబద్ధాల బండీ.. ఇవిగో సాక్షాలు వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న ది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం�
ప్రముఖ జాతీయ వార్తాచానల్ ఎన్డీటీవీ గురువారం రాత్రి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతున్నది.. దాని వెనుక కేసీఆర్ మేధోమథనం ఎంత ఉన్నది.. సవివరంగా ససాక్షంగా.. సాధికారికంగా.. స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో నిధుల నిర్వహణపై చెక్ పవర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్కు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. గురువారం ఈ మేరకు
ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్లే ప్రకృతిని పరిరక్షించుకోవటం అన్నది నేడు అంతర్జాతీయంగా ప్రధాన అంశమైంది.
పటాకులు కాల్చి..సంబురాలు చేసుకుని.. ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం కేసీఆర్ మొయినాబాద్, ఏప్రిల్ 21: 111 జీవో ఆంక్షలతో 84 గ్రామాల ప్రజలు 25 ఏండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ జీవోతో శిథిలావస్థకు చేరిన ఇంటిని క
జిల్లాలో 260 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ మానిటరింగ్ కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ‘నమస్తే తెలంగాణ’తో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపీకృష్ణ ‘యాసంగి సీజన్
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మోటకొండూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మోటకొండూర్, ఏప్రిల్ 21: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని డ�